ఎల్ నినో సన్నద్ధతపై రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్ : వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా…

Continue Reading →

నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కోసం హెటెరో ఫార్మాస్యూటికల్స్‌తో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందం

హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కోసం హెటెరో ఫార్మాస్యూటికల్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ. తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖ, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్…

Continue Reading →

అర్చకులు మరియు గిరిజన అర్చకుల ప్రతినిధులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముఖాముఖి విజయవంతం..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి సమీక్షల పరంపరలో భాగంగా నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) లో రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

రసాయన రక్కసి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు విలవిలలాడుతున్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం పారిశ్రామిక ప్రాంతంలో రసాయన…

Continue Reading →

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి సతీసమేతంగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది…

Continue Reading →

తెలంగాణ‌తో స‌హా ద‌క్షిణాదిలో ఎల్‌నినో ప్ర‌భావం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంద‌ని, తెలంగాణ‌తో స‌హా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే…

Continue Reading →

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక: సి.ఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్…

Continue Reading →

ఎల్‌ నినో గండం.. థర్మల్ విద్యుత్తే రక్షణ: ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

దేశ వ్యాప్తంగా ఏర్ప‌డ్డ ఎల్ నినో వాతావ‌ర‌ణ ప్ర‌భావం వ‌ల్ల జ‌న్ కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి సాధించాల‌ని ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

Continue Reading →

దేవాదుల పంపులు ఇక 24 గంటలు పనిచేస్తాయి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల,…

Continue Reading →