ఇవాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. గెలిచిన అభ్యర్థుల పూర్తి స్థాయి సమచారం, వ్యక్తిగత వివరాలు, విద్యా, నైపుణ్యత, నాయకత్వధోరణి,…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజేతలు వీరే

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో…

Continue Reading →

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి‌ రాజీనామా

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 54 స్థానాల్లో విజయం సాధించగా..…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. మ‌రో 33 డివిజ‌న్ల‌లో…

Continue Reading →

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు.…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు

జీహెచ్ఎంసీ‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో…

Continue Reading →

తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు: హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్

పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని…

Continue Reading →