రవాణా శాఖలో అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు

రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ దాడులు ఆఫీసులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు వసూళ్ల కోసం కొందరికి ప్రైవేటు సైన్యం లారీ డ్రైవర్ల వేషంలో ఏసీబీ బృందం రూ.2.70 లక్షల నగదు,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నా యి. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ(ACB) పంజా

12 ఏళ్ల తర్వాత ఏసీబీ(ACB) తనిఖీలు పలువురు ఏజెంట్లు అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ(ACB) అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం…

Continue Reading →

‘హెటిరో ల్యాబ్స్’లో భారీ అగ్నిప్రమాదం

వరుస ప్రమాదాలతో బిక్కుబిక్కుమని బతుకుతున్న కార్మికులు జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం సాయంత్రం టీ టైంలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్…

Continue Reading →

రూ. 38 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయాధికారి

 వ్యవసాయానికి సంబంధించిన దుకాణం రెన్యువల్‌ కోసం వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ అధికారి…

Continue Reading →

గ్రూప్‌-1 ప్రిలిమినరీ వాయిదా లేదు: టీఎస్‌పీఎస్సీ

 గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పేర్కొన్నది. జూన్‌ 9నే పరీక్ష…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన వరంగల్‌ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

Continue Reading →

కార్యాలయంలో మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ గాఢ నిద్ర..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన…

Continue Reading →

ఛత్తీస్‌గఢ్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. ఆరుగురు గాయపడ్డారన్న ఎస్పీ

 ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ…

Continue Reading →

సూర్యాపేట చెరువులో విష ప్రయోగం.. భారీగా చేపలు మృతి

చెరువులో విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృతి చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ…

Continue Reading →