ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…
జీహెచ్ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్…
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…
జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీలో…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎస్సార్నగర్ పోలీసులు…
జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్ను, ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా…
హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ…









