వచ్చే సంవత్సరం జనవరిలో 4వేల మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ను పూర్తిగా జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ…
71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…
కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో క్లర్క్గా పనిచేసిన వ్యక్తిపై…
జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 4వేలు లంచం తీసుకుంటున్న…
సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర…
పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించకుండా, ఫేక్ అటెండెన్స్ తో పని చేస్తున్నట్లు ప్రభుత్వం…
నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…
హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్ లార్సన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం…
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025 ను రూపొందించామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…