క‌ల్తీల నిరోధానికి క‌ఠిన చ‌ట్టం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఆహార‌, ఔష‌ధాల క‌ల్తీల నిరోధానికి క‌ఠిన చ‌ట్టం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూర‌గాయ‌లు, పండ్లు, పాలు అన్ని క‌ల్తీల బారిన ప‌డుతుండ‌డంతో ప్ర‌తి…

Continue Reading →

తెలంగాణ పబ్లిక్ స్కూల్, అరుట్లను సందర్శించిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శనివారం తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS), అరుట్లను…

Continue Reading →

ప్రజాకవికి అపూర్వ గౌరవం ఇచ్చాము: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక సారథి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీకి తమ ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మేడ్చల్…

Continue Reading →

ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

హెజెలో కంపెనీలో విషాదం.. రియాక్టర్‌లో పడి ఏజీఎం అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. అందులో నుంచి వెలువడిన రసాయన విషవాయువులను…

Continue Reading →

ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలివ్వాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం…

Continue Reading →

వైద్యం, విద్యపై పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రగతికి పెట్టుబడి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు కేవలం ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ మహా భరోసా..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగిస్తూ, ఎలాంటి భయాందోళనలు లేని ఒక చక్కటి ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం ‘న్యూ…

Continue Reading →

మనసు ఫౌండేషన్ ప్రతినిధులతో తెలంగాణ మీడియా అకాడమిలో డిజిటల్ ఆర్కైవ్స్‌పై చర్చ

తెలంగాణ మీడియా అకాడమీ చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి శుక్రవారం మనసు ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మీడియా…

Continue Reading →

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి…

Continue Reading →