ఏసీబీ వలలో గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

బాలుర హాస్టల్ బిల్లుల క్లియరెన్స్ కు రూ.84 వేలు డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ గంగన్న.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు వెక్కివెక్కి ఏడ్చిన అధికారిణి…

Continue Reading →

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) డెంగ్యూ జ్వరం(Dengue fever)తో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో(Budget meetings) పాల్గొంటున్న సమయంలో…

Continue Reading →

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన సిరిసిల్ల రాజయ్య

ఇటీవల తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య(Sirisilla Rajaiah) సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను ప్రజాభావన్‌(Prajabhavan)లో…

Continue Reading →

స్కాన్ ఎన‌ర్జీ ఐర‌న్ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎన‌ర్జీ ఐర‌న్ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు సంభ‌వించింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం సంభ‌వించిన ఈ పేలుడు ధాటికి ప‌రిశ్ర‌మ షెడ్డు కూలిపోయింది. ఈ…

Continue Reading →

క్రషర్లు, క్వారీలు నిలిపివేసి మా గ్రామాన్ని కాపాడండి

ఒకవైపు కాలుష్యం కంపు.. మరోవైపు బ్లాస్టింగ్ భారీ శబ్దాలు.. క్రషర్లు, క్వారీలు ఎదుట మాదారం గ్రామ యువకుల ఆందోళన క్రషర్లు, క్వారీలను నిలిపివేసి తమ గ్రామాన్ని కాపాడాలని…

Continue Reading →

ఏసీబీ అధికారి పేరిట పలువురు పీసీబీ అధికారులకు బెదిరింపు

సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేసిన బాధితులు ఏసీబీ ఆదికారుల పేరిట తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు ఆగంతుకులు ఫోన్ లో బెదిరించడంతో బాధితులు…

Continue Reading →

రాష్ట్రంలో మరో 25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను…

Continue Reading →

కుల గణన తీర్మానానికి శాసనసభ ఆమోదం

రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా..…

Continue Reading →

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్‌, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌…

Continue Reading →

పరిశ్రమలు నిబంధనలు పాటించకపోతే చర్యలు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

పాశమైలారంలో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ మూడు పరిశ్రమలు సీజ్ పీసీబీ, ఫ్యాక్టరీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ…

Continue Reading →