బాలుర హాస్టల్ బిల్లుల క్లియరెన్స్ కు రూ.84 వేలు డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ గంగన్న.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు వెక్కివెక్కి ఏడ్చిన అధికారిణి…
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) డెంగ్యూ జ్వరం(Dengue fever)తో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో(Budget meetings) పాల్గొంటున్న సమయంలో…
ఇటీవల తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య(Sirisilla Rajaiah) సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను ప్రజాభావన్(Prajabhavan)లో…
రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడు ధాటికి పరిశ్రమ షెడ్డు కూలిపోయింది. ఈ…
ఒకవైపు కాలుష్యం కంపు.. మరోవైపు బ్లాస్టింగ్ భారీ శబ్దాలు.. క్రషర్లు, క్వారీలు ఎదుట మాదారం గ్రామ యువకుల ఆందోళన క్రషర్లు, క్వారీలను నిలిపివేసి తమ గ్రామాన్ని కాపాడాలని…
సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేసిన బాధితులు ఏసీబీ ఆదికారుల పేరిట తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు ఆగంతుకులు ఫోన్ లో బెదిరించడంతో బాధితులు…
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను…
రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా..…
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుదీర్రెడ్డి, నెహ్రూనాయక్ మాలోత్ను నియమిస్తూ గవర్నర్…
పాశమైలారంలో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ మూడు పరిశ్రమలు సీజ్ పీసీబీ, ఫ్యాక్టరీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ…









