టీటీజీడీఏ వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణ టీచిం గ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీటీజీడీఏ) వెబ్‌సైట్‌, క్యాలెండర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో…

Continue Reading →

తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నయ్‌..? మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. శాసన మండలిలో గురువారం తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి…

Continue Reading →

రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది కానీ.. : దేశపతి శ్రీనివాస్‌

మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ..

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు బదిలీ

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్‌ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో…

Continue Reading →

బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

 భార‌తీయ జ‌న‌తా పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డిని బీజేఎల్‌పీ నేత‌గా నియ‌మిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్…

Continue Reading →

ప్ర‌భుత్వ బంజారా ఉద్యోగుల‌కు రేపు ప్ర‌త్యేక క్యాజువ‌ల్ లీవ్

 ప్ర‌భుత్వ బంజారా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం రేపు ప్ర‌త్యేక క్యాజువ‌ల్ లీవ్ ప్ర‌క‌టించింది. గురువారం సేవాలాల్ జ‌యంతి సంద‌ర్భంగా క్యాజువ‌ల్ లీవ్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.…

Continue Reading →

సీఎంహెచ్ లాబరేటరీస్ పరిశ్రమ రియాక్టర్ పేలీ అగ్ని ప్రమాదం

• ఒకరి పరిస్థితి విషమం, ముగ్గురుకి గాయాలు పాశం మైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది అగ్ని ప్రమాదంలో ఒకరికి…

Continue Reading →

అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రభుత్వ భూములు, జల వనరులను పరిరక్షించాలి సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని…

Continue Reading →

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట తాసీల్దార్‌

తాసీల్దార్‌, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు భూమి రికార్డులు, పాస్‌పుస్తకాల కోసం రూ.30 లక్షలకు బేరం  పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తాసీల్దార్‌ తోడేటి…

Continue Reading →