విశ్వవిద్యాలయాలు అద్భుత వైజ్ఞానిక కేంద్రాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా…

Continue Reading →

క్రీడల్లో బాలికలను ప్రోత్సహిద్దాం: ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి

క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్ బి ఇండోర్ స్టేడియంలో…

Continue Reading →

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వ‌చ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాల‌ని,…

Continue Reading →

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సచివాలయంలో చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరును జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 7 న జాతీయ చేనేత…

Continue Reading →

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తీరుపై హెచ్ఆర్సీ అసంతృప్తి

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్ సీ) చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని…

Continue Reading →

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్‌కు ఉన్నతస్థాయి నివేదిక

 సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి…

Continue Reading →

ఉమ్మడి జిల్లాలకు స్పెషలాఫీసర్లు

ఉమ్మడి పది జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను (స్పెషలాఫీసర్లను) నియమించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఐఏఎస్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం జీవో-999ను జారీచేసింది. ఉమ్మడి…

Continue Reading →

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ కమిషనర్

ఫుడ్ కోర్టు యజమానిని నిబంధనల పేరుతో బెదిరింపుల కు గురి చేసి డబ్బు డిమాండ్ చేసిన ఓ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్…

Continue Reading →

చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు……

Continue Reading →