ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ ప్రాధిలోని పేదల సొంతింటి…

Continue Reading →

పాఠశాల యాజమాన్యాల్లో అగ్నిమాపక భద్రత, విపత్తు సంసిద్ధతపై అవగాహన కల్పించిన తెలంగాణ అగ్నిమాపక శాఖ

విద్యాసంస్థల్లో అగ్నిమాపక, ప్రాణ భద్రతను మరింత మెరుగుపరిచే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు & సివిల్ డిఫెన్స్ శాఖ, బేసిక్…

Continue Reading →

భద్రాద్రి కొత్తగూడెం సహా, రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకోస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

భద్రాద్రి కొత్తగూడెం సహా, రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఐటీడీఏల పరిధిలో…

Continue Reading →

వెంటనే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయండి: ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 14 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందజేసిన ఎన్యూరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి…

Continue Reading →

​తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేష్ నియామకం

ప్రతిష్టాత్మక తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్, సీనియర్ అధ్యాపకులు ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు…

Continue Reading →

హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ…

Continue Reading →

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌

పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లు కోసం ఓ కాంట్రాక్టర్‌ను…

Continue Reading →

96,81,855 మంది చిన్నారులకు ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ ప్రారంభం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత…

Continue Reading →

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో సోమవారం…

Continue Reading →

సింగరేణి అధికారుల స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌ర‌మే సానుకూల నిర్ణ‌యం తీసుకోండి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

సింగ‌రేణి భ‌వ‌న్‌: సింగ‌రేణిలో విధులు నిర్వ‌హిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై వీలైనంత త్వ‌ర‌గా సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి,…

Continue Reading →