ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాకోత్సవం విజయవంతం మైందని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన స్నాతకోత్సవ ప్రాంగణంలో…
కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం…
ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి, కృష్ణా… వాటి ఉప నదులపై…
అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ) కేసులు ఎదుర్కొంటున్న అధికారులకు విచారణకు పూర్తయ్యే దాకా పోస్టింగులు, పదోన్నతులు ఇవ్వకూడదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్జీజీ) డిమాండ్ చేసింది. ఏసీబీ కేసుల…
పన్ను వసూళ్లపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అసిస్టెంట్ కమిషనర్లు ఫిర్యాదు చేసిన అనంతరం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ జి.లావణ్యపై ప్రభుత్వం బదిలీ వేటు…
నల్లగొండను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు…
హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం! అంటే.. దాదాపు ఎకరంన్నర! హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల పొలం! హైదరాబాద్ సహా తెలంగాణలోని…
షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం…
నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్రావును ఏసీబీ అదుపులోకి తీసుకున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనపై కేసు…
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా వెంకటేశ్వరబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదేపోస్టులో పనిచేసిన భాసర్ ఇటీవల పదవీ విమరణ పొందారు. ఖాళీగా ఉన్న ఆ…