డీజీపీ సీవీ ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలసిన వరంగల్ సీపీ

తెలంగాణ రాష్ట్ర నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్, ఐపిఎస్ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్ డీజీపీ కార్యాలయంలో మర్యాద…

Continue Reading →

‘మనుషుల ఆయువు తీస్తున్న విష వాయువు’

రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయ‌ని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్…

Continue Reading →

కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన చేసిన పర్యావరణ ప్రేమికులపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు,…

Continue Reading →

రిజర్వ్‌ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే వాహనాలకు టోల్‌ ఫీజు రూ.600: మంత్రి కొండా సురేఖ

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

Continue Reading →

హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

హైదరాబాద్ : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్…

Continue Reading →

రైతుల ఖాతాల్లోకి రూ. 4,520 కోట్లు

2025-26 రబీ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు విజయవంతంగా 30 లక్షల…

Continue Reading →

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు…

Continue Reading →

చంచల్ గూడలో తెలంగాణ జైలు మ్యూజియం మరియు “ఫీల్ ది జైల్ ఎక్స్పీరియన్స్ / జైల్ అనుభవం”ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ Shiv Pratap Shukla గారు ఈరోజు హైదరాబాద్ లోని చంచల్ గూడలో తెలంగాణ జైలు మ్యూజియం మరియు ప్రత్యేకమైన “ఫీల్…

Continue Reading →

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి కొండా సురేఖ 

తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం ఈరోజు…

Continue Reading →

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి: s రేవంత్ రెడ్డి

మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి…

Continue Reading →