ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి

పార్టీ సీనియర్‌ నేత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు.…

Continue Reading →

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం…

Continue Reading →

మున్సిపల్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. మేడ్చల్‌ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో…

Continue Reading →

మంత్రివర్గ సమావేశానికి ముందు కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ

సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం మధ్యాహ్నాం కీలక ఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు.…

Continue Reading →

ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమం

బీఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్(62) ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమగా ఉంది. ప్రస్తుతం మాగంటి గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో ఐసియు చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం 4.35…

Continue Reading →

బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెడుతున్న సీఎం: మాజీ మంత్రి హరీష్ రావు

తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే భాద్యతను సీఎం భుజాన వేసుకోవడంతో రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు,…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో గురువారం రైతువేదిక నుంచి…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. జూన్‌ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పుల్లారెడ్డి…

Continue Reading →

నేడు ప్రపంచ సమస్య టెర్రరిజం కంటే.. అసలు సమస్య కాలుష్యమే!

మానవుడు ముందుచూపు కోల్పోయి భూమిని నాశనం చేస్తున్నాడు అంటాడు ఆల్బర్ట్ స్క్విట్జర్. మనిషి దురాశ పర్యావరణ కాలుష్యానికి కారణమౌతోంది. ఈ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. భూసారం…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో…

Continue Reading →