ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. హెల్త్ వీక్‌లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై…

Continue Reading →

ట్రాన్స్‌జెండర్ సాధికారతకు తెలంగాణ మరో ముందడుగు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌లకు…

Continue Reading →

రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మాస్టర్…

Continue Reading →

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ లో తెలంగాణకు బంగారు పథకం

హైదరాబాద్ : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణా కు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్…

Continue Reading →

 తెల్లాపూర్‌లోని చెలికుంటలో కలుషిత నీటితో చేపలు మృతి

 తెల్లాపూర్‌లోని చెలికుంట పూర్తిగా డ్రైనేజీ నీటితో కలుషితం కావడంతో చేపలు మృతిచెందాయి. తెల్లాపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ శుక్రవారం ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి, పొల్యూషన్‌…

Continue Reading →

లంచం ఇస్తేనే ఫైల్స్ కదులుతాయి.. హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్‌ ఇండ్లల్లో సోదాల్లో భారీగా ఆస్తుల బహిర్గతం

రిజిస్ట్రేషన్ల శాఖలో అంతులేని అవినీతి జరుగుతున్నది. నిర్దేశిత ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ పూర్తయినా డిమాండ్‌ చేసినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చుక్కలు…

Continue Reading →

మూసీని పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

 మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు,…

Continue Reading →

పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా వాణి ప్రసాద్

పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు…

Continue Reading →

భారతీయ సైన్యంలో చేరేందుకు దరఖాస్తుకు ఏప్రిల్ 10 వతేదీ వరకు అవకాశం

హైదరాబాద్ : భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ ఇయర్ 2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026…

Continue Reading →

45రోజుల త‌ర్వాత జిల్లాకో మండ‌లంలో స‌మీకృత భూభార‌తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ రూపొందించిన‌ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను 45రోజుల పాటు ప‌రిశీలించి త‌ర్వాత అవ‌స‌ర‌మైన…

Continue Reading →