వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశరరావుతో ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధులు సమావేశం

● డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయంపై సంయుక్త భాగస్వామ్యానికి ప్రతిపాదన● ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida – UF-SNRE)…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు విజయవంతం…

హైదరాబాద్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి.ఈ…

Continue Reading →

తుమ్మలూరులో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు విజయవంతంగా…

Continue Reading →

పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్

పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. HMDA అనుమతి పొందిన…

Continue Reading →

968 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, గ్రామంలోని అక్ష‌య ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవ‌త్స‌రంలో 7.12 ఎక‌రాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమ‌తి పొందిన…

Continue Reading →

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని…

Continue Reading →

ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో…

Continue Reading →

ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని…

Continue Reading →

అక్రమ మైనింగ్‌పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ అక్రమాలపై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఫిర్యాదుల పేరుతో…

Continue Reading →

‘మూసీ’పై ఉప సంఘం ఏర్పాటు చేస్తూ జీవో జారీ

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్‌ కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం…

Continue Reading →