వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. 45 మంది కీలక ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ…

Continue Reading →

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలి: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా…

Continue Reading →

ఒడిశాలో భారీ అవినీతి తిమింగ‌ళం.. మైన్స్ డైరెక్ట‌ర్ ఇంట్లో నుంచి 4 కోట్ల న‌గ‌దు సీజ్‌

ఒడిశాలో భారీ అవినీతి తిమింగ‌ళం చిక్కింది. ఒడిశా విజిజెన్స్ చేప‌ట్టిన ట్రాప్ ఆప‌రేష‌న్‌.. భారీగా న‌గ‌దును ప‌ట్టించింది. క‌ట‌క్ స‌ర్కిల్‌లోని మైన్స్ శాఖ‌కు చెందిన డిప్యూటీ డైరెక్ట‌ర్…

Continue Reading →

‘వేములవాడ’ పనులు వేగవంతం చేయాలి: దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ…

Continue Reading →

శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా…

Continue Reading →

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్‌ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని డెస్క్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం…

Continue Reading →