హైద‌రాబాద్‌ లో లేడీ డాక్ట‌ర్ అరెస్ట్.. 53 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైద‌రాబాద్‌ నగరంలోని ఒక ప్రముఖ ఆస్ప‌త్రికి చెందిన వైద్యురాలు చిగురుపాటి నమ్రతను రాయదుర్గం పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. మాద‌క ద్ర‌వ్యాలను క‌లిగి ఉండ‌డం, వినియోగంతో పోలీసులు…

Continue Reading →

హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడం నిషేధం : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి తెల్ల రేషన్ కార్డులను మంజూరుకు సత్వర చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తం కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.…

Continue Reading →

త్వరలో 5 వేల మంది సర్వేయర్ల నియామకం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పాత్రికేయులకు, వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు…

Continue Reading →

తెలంగాణ సిఐసిగా డా. జీ.చంద్రశేఖర్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం

తెలంగాణరాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా డా. జి చంద్రశేఖర్ రెడ్డి IFS ( Rtd) నేడు మధ్యాహ్నం 12.05 గంటలకు…

Continue Reading →

అవినీతి.. అదే రీతి..!

“ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా మామూళ్లమయం”.. అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదీ.. అదీ అని లేకుండా దాదాపుగా…

Continue Reading →

జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ లో ఘోర ప్రమాదం

చెత్త డంపింగ్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు లిప్ట్ తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.మృతులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు.ఈ సంఘటనతో బుధవారం డంపింగ్‌యార్డ్ పరిసర ప్రాంతాల్లో…

Continue Reading →

ఎసిబి వలలో ఇద్దరు జడ్‌పి కార్యాలయ ఉద్యోగులు

ములుగు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య ఎసిబి దాడిలో పట్టుబడ్డారు. తోటి ఉద్యోగి మెడికల్ లీవ్ సెటిల్ మెంట్…

Continue Reading →

సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

సమాచార హక్కు చట్టం-2005 పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. సహ చట్ట కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌ పదవిని…

Continue Reading →