టీజీఎస్‌ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల…

Continue Reading →

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత గాల్లో దీపమే

చట్టాలను పట్టించుకొని పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అధికారులు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాస‌రాజు నియామకం

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.…

Continue Reading →

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

 తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం కొత్తగూడెం…

Continue Reading →

కోరలు చాస్తున్న కాలుష్యం

పరిశ్రమల నుండి తన్నుకొస్తున్న పొగల రక్కసి బాలానగర్ మండలంలో మృత్యుకుహారాల్లా పరిశ్రమలు బాలానగర్, రాజాపూర్ పరిధిలో 60కి పైగా కర్మాగారాలు ప్రమాదపుటంచున పదికి పైగా ఫ్యాక్టరీలు గతంలో…

Continue Reading →

డి.శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌తో…

Continue Reading →

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత

ఆదిలాబాద్‌ మాజీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌…

Continue Reading →

ప్రభుత్వ అధికార లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ (D.Srinivas) కన్నుమూశారు. గతకొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌…

Continue Reading →

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ కన్నుమూత

 కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (D. Srinivas) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస…

Continue Reading →

కాలుష్య రహిత నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడును కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నల్లగొండ,…

Continue Reading →