సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుచేయాలి: అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. బుధవారం సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా…

Continue Reading →

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని పరామర్శించిన తెలంగాణ మంత్రులు

ఇటీవల అనారోగ్యానికి గురై పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని,ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్…

Continue Reading →

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో నాకు విభేదాలు లేవు : మంత్రి పొన్నం ప్రభాకర్

తనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోదరుడిలాంటివారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని…

Continue Reading →

కరీంనగర్‌లో ఎసిబికి చిక్కిన అధికారులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఏసీబీ దాడులలో లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను రెడ్‌హ్యండెడ్‌గా…

Continue Reading →

సిగాచి పరిహారం ఇంకెప్పుడిస్తరు?.. కార్మికశాఖ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాలతో కలిసి సీఐటీయూ ఆందోళన

సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

విజ‌య‌వంతంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం విజ‌య‌వంతంగా అమలవుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

Continue Reading →

అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ పద్ధతుల్లో లంచాలు తీసుకున్నావ్‌..?

అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్‌ విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైలు నుంచి సోమవారం ఉదయం…

Continue Reading →

రెవెన్యూ భూముల కేటాయింపుల‌పై లెక్క‌లు తేల్చండి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : గ‌త 30-40 సంవ‌త్స‌రాల నుంచి రెవెన్యూ శాఖ త‌ర‌పున వివిధ అవ‌స‌రాల కొసం ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కు కేటాయించిన భూముల వివ‌రాలు, వినియోగం, ప్ర‌స్తుతం వాటి…

Continue Reading →

ఫార్మా రంగంలో మరో మైలురాయి

తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ను…

Continue Reading →

ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి కార్యకలాపాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఇవాళ ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలోసమీక్షా…

Continue Reading →