మరింత పటిష్టంగా అభివృద్ధి పథకాల అమలు: సిఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలయ్యేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయము అవసరమని రాష్ట్ర…

Continue Reading →

రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్: ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో…

Continue Reading →

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని…

Continue Reading →

మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేసి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సిఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

నిమ్స్‌ హాస్పిటల్‌ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్…

Continue Reading →

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తోపాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయాల‌న్న సంక‌ల్పంతో గ‌త 30 నెల‌లుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తూ సింగ‌రేణికి కొత్త…

Continue Reading →

ఉర్దూ పాత్రికేయులను సత్కరించిన మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీలో నిర్వహించిన తెలంగాణ ఉర్దూ…

Continue Reading →

షేక్‌పేట‌లో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్

షేక్‌పేట‌లోని హ‌కీంషా విరాట్‌న‌గ‌ర్‌లో చెత్త పేరుకుపోయిన వ‌ర‌ద కాలువ‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. పెద్ద‌మొత్తంలో వ్య‌ర్థాలు పేరుకుపోవ‌డానికి గ‌ల…

Continue Reading →

‘తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం’: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్ర రూపురేఖలను మారుస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఉప…

Continue Reading →

వ్యవసాయ మార్కెట్లలో పూర్తి స్థాయి డిజిటలీకరణకు చర్యలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి…

Continue Reading →