పాస్‌బుక్కులో పేరు సవరణకు ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆత్మకూర్‌ జీపీవో

వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌పుస్తకంలో తప్పుగా ముద్రితమైన తండ్రి పేరును సవరించేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ జీపీవో. ఏసీబీ కరీంనగర్‌…

Continue Reading →

ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.…

Continue Reading →

సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు

హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Continue Reading →

ఉద్యమ స్ఫూర్తికి చిరునామా జయశంకర్‌ సార్‌ : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను…

Continue Reading →

గణేష్ నిమజ్జనానికి IDL చెరువులో ఏర్పాట్లు చేయాలి: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. స్థానిక MLAలు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావుతో పాటు పలు పార్టీలకు…

Continue Reading →

డిసెంబర్‌లో జరిగే “తెలంగాణ రైజింగ్–2026” గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్ : డిసెంబర్‌లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్–2026” గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ…

Continue Reading →

22ఏ భూముల పేరిట ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదు

హైదరాబాద్,:- రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర…

Continue Reading →

వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్‌లో జరగుతున్న సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు…

Continue Reading →

జిల్లా మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశం

హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు,…

Continue Reading →

ఆగస్టు 15లోగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణం పూర్తి చేయాలి: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్

హైదరాబాద్ : ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్…

Continue Reading →