హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఇవాళ ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలోసమీక్షా…
దసరా పండుగ అయిపోయింది. పల్లెల్లో నుంచి నగర వాసులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవడంతో సొంతూళ్లకు వెళ్లిన వారు నగరానికి…
రసాయన కంపెనీలు విడుదల చేసే వ్యర్ధాలను తిని 9 గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం చిట్యాల మండలంలోని పీఠంపల్లి గ్రామంలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం……
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వర్తింపజేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణ్రావు, ఎన్ శ్రీనివాస్రెడ్డి, బండారు శ్రీనివాసరావు, సీ…
రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…
‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారడంతో…
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ సైంటిస్ట్ (జె.సి.ఇ.ఎస్.) డి. నాగేశ్వర్ రావు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భ్భంగా పీసీబీలో…
హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ఇప్పటి వరకు అత్యధికంగా ధాన్యం సేకరణకు సిద్ధమవుతోందని, సేకరణ లక్ష్యాలను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించాలని మరియు అదనపు…









