యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో…

Continue Reading →

పీసీబీలో ఏం జరుగుతోంది..?

◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పరిశ్రమలు నెలకొల్పాలన్నా, ఆ పరిశ్రమలను నిర్వహించాలన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్…

Continue Reading →

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన 317 జీవో బాధితులు

317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ…

Continue Reading →

మరోసారి ఏపీ ప్రజల మోసం చేసేందుకే చంద్రబాబు పొత్తులు : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

 ఏపీలో వైసీపీ పాలనలో ఇంటింటికి అందుతున్న పథకాలను చూసి ఎన్నికల్లో గెలుపొందలేమన్న ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(CM…

Continue Reading →

అవినీతి కాలుష్య మండళ్లు

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టు నిరుడు ఆగస్టులో అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రజల ఫిర్యాదులపై తగిన చర్యలు కొరవడటం వల్ల వారంతా తమను ఆశ్రయిస్తున్నారన్న…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) చైర్పర్సన్ గా, పీసీబీ సభ్య…

Continue Reading →

ఏసీబీ(ACB)పై ప్రజల్లో నమ్మకం పెరిగింది

వరుస దాడులతో అవినీతి అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ అవినీతి నిరోధక శాఖ(ACB) పనితీరుపై ప్రజల్లో నమ్మ కం ఏర్పడిందని, ఆ నమ్మకాన్ని…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.నవీన్‌ కుమార్‌ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ఉమ్మడి…

Continue Reading →

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్‌ నియామకం చెల్లదన్న హైకోర్టు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల (MLC) నియామకాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకం చెల్లదని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా…

Continue Reading →

తెలంగాణ పీసీబీలో అసమర్థుల్ని సాగనంపండి

జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరు(JCEE) కృపానంద్ పై వేటు వేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లోని అధికారుల పనితీరుపై…

Continue Reading →