నాచారం పారిశ్రామికవాడలో పెస్టిసైడ్స్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని (Nacharam) పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్రీకర బయోటెక్ (Srikara Biotech)…

Continue Reading →

బీఆర్ఎస్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్.. తాజాగా మ‌రో అభ్య‌ర్థిని…

Continue Reading →

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ…

Continue Reading →

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌..

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు…

Continue Reading →

ముగిసిన ఫాస్టాగ్ కేవైసీ డెడ్‌లైన్.. అప్‌డేట్ చేసుకోవాలి ఇలా..!

కార్ల యజమానులు గత నెల 29 లోపు ఫాస్టాగ్ కేవైసీ అప్ డేట్ చేసుకోకుంటే అధికారిక fastag.ihml.comలోకి వెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే…

Continue Reading →

87 కాలుష్య పరిశ్రమల మూసివేతకు పీసీబీ ఆదేశాలు

179 పరిశ్రమలకు హెచ్చరికలు గతేడాది తీసుకున్న చర్యలపై తాజాగా పీసీబీ నివేదిక పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగిస్తున్న.. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమలపై…

Continue Reading →

మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఓబెదుల్లా కోత్వాల్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా తాహెర్‌ బిన్‌ హందాన్‌, క్రిస్టియన్‌…

Continue Reading →

హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం

ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్‌ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ…

Continue Reading →

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

కొందరికి పదోన్నతులు అటవీశాఖ తర్వాత పిసిబిలో.. తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ…

Continue Reading →

అటవీ ఆక్రమణలను అరికడతాం: మంత్రి కొండా సురేఖ

*ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత*మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉంది.*అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*మాది ఉద్యోగుల…

Continue Reading →