రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో…

Continue Reading →

వెలుగుమట్లలో మోడల్ కాలనీ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తాం, దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్ కాలనీ నిర్మాణం జరుగుతుందని…

Continue Reading →

రంజాన్ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలి

రంజాన్ ఇఫ్తార్ ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టి నిర్దేశించిన సమయానికి అందించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధికారులను ఆదేశించారు రంజాన్ పండుగను పురస్కరించుకుని…

Continue Reading →

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ న‌గ‌ర స‌మ‌గ్రాభివృద్దికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగాప‌ని చేయాల‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా…

Continue Reading →

ప‌ర్యాట‌క అభివృద్ధి ప‌నుల‌ను వేగవంతం చేయాలి: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.…

Continue Reading →

భూముల రీ-సర్వే కోసం ఆధునిక ‘రోవర్ల’ కొనుగోలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ : రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’…

Continue Reading →

రేపు సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం

హైదరాబాద్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా…

Continue Reading →

గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నిటికి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు…

Continue Reading →

బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ గా దేవాల‌యాల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల నేప‌ధ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను…

Continue Reading →