హైదరాబాద్: తాజాగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని…
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురం గ్రామంలో గల డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమలో అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల…
ఒక సైబర్ క్రైం కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నుంచి…
హైదరాబాద్: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి…
తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లో నూతన స్వల్పకాలిక…
మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , కుటుంబ సభ్యులకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ రోజు సంతోష్ బి.ఎం., ఐఏఎస్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా…
క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చ.…
దేశంలో అనేక నగరాలకంటే మన నగరం ఎంతో సురక్షితమైంది.. దీనిని మరింత అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా దీనిని తీర్చిదిద్దుకుందామని సూచించారు.…
హైడ్రా ప్రజావాణికి సోమవారం 32 ఫిర్యాదులందాయి. స్మశానం వైపు చూడాలంటేనే వెనుకడుగు వేస్తాం.. అలాంటిది వాటిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే…









