ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ…
మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా…
వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా…
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన వి.నవీన్ యాదవ్.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన.. రాజ్యసభ…
ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి.. అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం…
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి, రాష్ట్రంలో భూములకు సంబంధించిన అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు…
రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని…
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో మంత్రి కొండా సురేఖ ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు…
సచివాలయంలో “తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ( SPCA)”వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…









