ఆహార భద్రతపై సిఎస్ సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌లో వేగం పెంచాల‌ని , ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల…

Continue Reading →

హర్యానా కాలుష్య నియంత్రణ మండలిలో మెంబర్ సెక్రటరీగా పనిచేసిన ప్రదీప్ కుమార్‌ ఐఏఎస్‌ అధికారికి రిటైర్మెంట్ రోజే షాకిచ్చిన సీబీఐ..

హర్యానా కాలుష్య నియంత్రణ మండలిలో మెంబర్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ప్రదీప్ కుమార్ రూ.169 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతోనే అరెస్టు చేశారు. రిటైర్మెంట్…

Continue Reading →

న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సు

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖకు…

Continue Reading →

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన మైనారిటీస్ సంక్షేమ & ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మరింత విస్తరించే దిశగా గౌరవనీయ మైనారిటీస్ సంక్షేమ మరియు…

Continue Reading →

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పిసిసిఎఫ్ వినయ్ కుమార్

రాష్ట్ర అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పిసిసిఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ ఈ రోజు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖని…

Continue Reading →

ఖైరతాబాద్, రాజెంద్రనగర్ నియోజకవర్గలలో SIR ప్రక్రియా పరిశీలించిన అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న SIR కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి, ఐఏఎస్ శుక్రవారం నాడు ఖైరతాబాద్, రాజెంద్రనగర్…

Continue Reading →

ప్రజా ప్రభుత్వంలో “న భూతో న భవిష్యతి” రీతిలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

డీఎస్పీ భీంరెడ్డి అక్రమ సంపాదన రూ.1000 కోట్ల పైమాటే..

2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43 లక్షల నగదు, బ్యాంక్ లో రూ. 20 లక్షలు, వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇండ్లు…

Continue Reading →

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →