పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ: : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని, క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

Continue Reading →

చైర్మన్ డాక్టర్ కె. కేశవరావుతో కమిటీ సభ్యుల అత్యున్నత స్థాయి భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (G.O.Rt.No.679) చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నేడు అత్యున్నత స్థాయి సమీక్షా…

Continue Reading →

22ఎకు సంబంధించి 24గంట‌ల్లో 34 రిజిస్ట్రేష‌న్లు చేశాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఇది పేదల ప్రభుత్వం. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయద‌ని .…

Continue Reading →

పేదల ఇళ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంక‌ల్పంతో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కంలో సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లు…

Continue Reading →

ఎల్‌నినో వేళ ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ కాదు… ఆనకట్టలో ఎంత నీరుంది, అందులో నిజంగా వినియోగించగలిగేది ఎంత, తాగునీటికి ఎంత కాపాడాలి,…

Continue Reading →

తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదని, అణచివేతను అసలే సహించదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలోనే అణచివేతపై తిరుగుబాటు చేసి, బహుజనులను…

Continue Reading →

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు…

Continue Reading →

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా మండల స్థాయి ప్రజావాణి: ప్రజావాణి రాష్ట్ర ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండల స్థాయిలోనే నేరుగా స్వీకరించి, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని…

Continue Reading →

హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం చేయాలి

గొలుసుక‌ట్టు చెరువుల‌ను అభివృద్ధి చేసి వ‌ర‌ద‌లు లేని న‌గ‌ర‌మే ల‌క్ష్యంగా హైడ్రాను దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లు రంగాల‌కు చెందిన వృత్తి నిపుణులు మ‌ద్ధ‌తు ప‌లికారు.…

Continue Reading →