జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు…
ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా…
ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి…
వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఖిల్లాఘణపూర్ మం డలం టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కొండయ్య బుధవారం వనపర్తి…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు సంబంధించిన వివరాలను ఇంటర్బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు…
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.…
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడదల చేశారు. ఇంటర్ సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత, …
ఒక వైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు తాగు నీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే…
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్…
భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ…









