ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం : ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ జీ. రవి

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని స్వచ్ఛదనం-పచ్చదనం ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి, మెంబర్‌ సెక్రటరీ టీజీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ జీ. రవి అన్నారు. స్వచ్ఛదనం -పచ్చదనం…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ కోసం అమ్మ పేరున మొక్క నాటుదాం : టిజిపిసిబి చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ బి.రఘు

నిఘా నేత్రం న్యూస్ : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు మాతృత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వ పిలుపు…

Continue Reading →

అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినవారితోనే మొక్కలు నాటించండి: హైకోర్టు

సుప్రీంకోర్టుతో పాటు ఈ కోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తున్నా అటవీ నేరాలు తగ్గడం లేదని, ఫలితంగా ఆటవీ ప్రాంతం తగ్గిపోతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.…

Continue Reading →

ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే పరిశ్రమలను పరిశీలించండి.. ఎన్జీటీకి సుప్రీంకోర్టు ఆదేశం

దేశంలో దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి(సిలికోసిస్)కి కారణమవుతున్న సిలికాన్ ధూళిని వెదజల్లే పరిశ్రమలను పరిశీలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రమాదకరమైన సిలికాన్ ధూళి కట్టడికి చర్యలు…

Continue Reading →

తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్‌ సార్‌ది ప్రత్యేక స్థానం: హరీశ్‌రావు

 ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి…

Continue Reading →

కాలుష్యం వెదజల్లుతుంటే ఏం చేస్తున్నారు..?

గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కరీంనగర్ జిల్లా బావో పేట్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల్లో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు…

Continue Reading →

ఏసీ కొనాలంటే 50 మొక్కలు నాటాలి : రాజస్దాన్‌ సర్కార్‌ మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌

ఆగస్ట్‌ 7న హరియాలి తీజ్‌ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటేందుకు రాజస్దాన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్ని పెద్దసంఖ్యలో…

Continue Reading →

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్‌ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని…

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్‌, మరో ఇద్దరు ప్రైవేట్‌ సిబ్బంది

పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్‌(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్‌ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు…

Continue Reading →

ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్.. బదిలీ పై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం..

సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు…

Continue Reading →