ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,477 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్ను కామారెడ్డి జిల్లా…
ఏపీలోని సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో…
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3700 మంది కోలుకున్నారు. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.…
మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…
ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా 3వేల లోపే పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా…
జాతీయ హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) ఎన్నికల్లో అరిశెనపల్లి జగన్మోహన్రావు విజయ దుందుభి మోగించారు. అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం లక్నోలోని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత వారంరోజులుగా 3 వేలలోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,618 కొవిడ్-19 పాజిటివ్ కేసులు…
ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్…









