ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) డేటా…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బోధ‌న్‌ సీఐ ప‌ల్లె రాకెశ్, ఎస్ఐ మొగిల‌య్య

స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్‌ ఫోన్‌తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ ‌చేసిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 2,783 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న‌ది. శ‌నివారం కొత్త‌గా 2,783 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్‌ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ…

Continue Reading →

రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు

నవంబర్‌ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. 10 రోజులుగా 4వేలలోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,886 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.…

Continue Reading →

కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…

Continue Reading →

మున్సిపల్ కమిషనర్ సురేందర్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం

ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ భార్య బ్యాంకు లాకర్‌లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్‌ చేసినట్లు మహబూబ్‌నగర్‌ ఏసీబీ రేంజ్‌…

Continue Reading →

ఎస్‌వీబీసీ చానల్‌కు నూతన ఛైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ‌(ఎస్‌వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా…

Continue Reading →