ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎస్సై లక్ష్మీనారాయణ

ఏసీబీ అధికారుల‌కు మ‌రో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయ‌లు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు.…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత  తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న…

Continue Reading →

హరితహారంలో భాగస్వాములు కావాలి: డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా…

Continue Reading →

ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు

ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటి…

Continue Reading →

సమాచార పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు

సమాచార  పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు కల్పిస్తూ కమిషనర్ అర‌వింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పది…

Continue Reading →

తెలుగు వ‌ర్సిటీ దూర‌విద్య కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీ దూర‌విద్య కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని యూనివ‌ర్సిటీ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 31…

Continue Reading →

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప…

Continue Reading →

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు అమితాబ్‌బచ్చన్ జన్మదిన శుభాకాంక్షలు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు శనివారం బిగ్‌-బీ అమితాబ్‌బచ్చన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్‌ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచేశారు. విధులు, సేవా కార్యక్రమాలు…

Continue Reading →

విజయదశమి శుభాకాంక్షలు

దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

ఏపీలో కొత్తగా 3,342 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,345 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3,572 మంది చికిత్సకు…

Continue Reading →