ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయలు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు.…
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న…
హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా…
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి…
సమాచార పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు కల్పిస్తూ కమిషనర్ అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పది…
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్య కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ డైరెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 31…
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు శనివారం బిగ్-బీ అమితాబ్బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచేశారు. విధులు, సేవా కార్యక్రమాలు…
దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
ఆంధప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,572 మంది చికిత్సకు…









