ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సులువైంది. ముఖ్యమంత్రి వైఎస్…

Continue Reading →

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

ఏపీ లాసెట్‌ -2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్‌  జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. 18371 మంది పరీక్ష రాయగా.. 11226…

Continue Reading →

రాయగఢ్ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుళ్లు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించ‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఖొపోలీ…

Continue Reading →

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో…

Continue Reading →

టపాసుల విక్రయాలపై 23 రాష్ట్రాలకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నోటీసులు

కాలుష్యం, కరోనా మహమ్మారి నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో టపాసుల నిషేధంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత…

Continue Reading →

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు…

Continue Reading →

డ్రగ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వరప్రసాద్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ ‌డిపార్ట్‌మెంట్‌ గుంటూరు రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్‌ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది.…

Continue Reading →

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ జీ విజయ్ మోహన్

బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పార్ట్‌…

Continue Reading →

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ దాడి

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో…

Continue Reading →