ఏపీలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి : ఏపీలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగురోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్‌రెడ్డి

ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా…

Continue Reading →

నేడు నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటు ప్రారంభం

జీడిమెట్లలో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటును శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును…

Continue Reading →

రాణె బ్రేక్‌ లైనర్స్‌ కంపెనీలో ప్రమాదం

రాణె బ్రేక్‌ లైనర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న ప్రజ్ఞాపూర్‌ గ్రామానికి చెందిన చెర్ల ఎల్లాగౌడ్‌ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఎల్లాగౌడ్‌ కట్టర్‌ మార్పు సమయంలో…

Continue Reading →

దూలపల్లి పారిశ్రామికవాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,410 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,410 కొవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌…

Continue Reading →

పటాకులు అమ్మినా, కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా : ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్

పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా…

Continue Reading →

అంబే‌ద్కర్‌ వర్సి‌టీలో ప్రవే‌శా‌లకు 12 వరకు గడువు

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వ‌త్రిక విశ్వ‌వి‌ద్యా‌లయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, ఎంఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టి‌ఫి‌కెట్‌ కోర్సుల్లో చేర‌డా‌నికి…

Continue Reading →

దీపావళి కాలుష్యం కట్టడికి టీఎస్‌పీసీబీ అధికారుల చర్యలు

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా ప్రజలకు పెద్ద ఎత్తున…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ నగరంలో ఊహించని భారీ వర్షాలతో సతమతమైంది.…

Continue Reading →