సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,910 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,886 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.…
అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ను ప్రారంభించే ఉద్దేశంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్గా తేలిందని సోమవారం చిరంజీవి…
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,050నమూనాలు పరీక్షించగా 1,392పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,359…
నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతో మొదలైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ…
దేశ రాజధాని ఢిల్లీ అదే విధంగా సమీప ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు, వాటిని కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేదాజ్ఞలు…
పరిశ్రమల ఇన్స్ పెక్షన్ తో బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో తమ జేబులో వేసుకుంటున్న పర్యావరణ ఇంజినీర్లు పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పండుగ చేసుకుంటున్న ఆర్.ఒ.…
ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,237 కొవిడ్-19…
మొక్కల నాటే యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా మును ముందుకు సాగుతుంది. చేయి చేయి కలుపుకొని పచ్చని నేలకు పందిరి వేస్తుంది. ఆత్మీయులకు ప్రేమతో మొక్కలు…
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు…









