హిల్ట్ పై వెనక్కి తగ్గం: మంత్రి శ్రీధర్ బాబు

➤ మనం ఈ రోజు ‘Information Revolution’లో ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. టెక్నాలజీలో దూసుకుపోతున్నామని, రాబోయే రోజుల్లో అంతరిక్షంలో కూడా ఇళ్లను కట్టుకోబోతున్నాం అని గొప్పలు…

Continue Reading →

గ‌త పాల‌కుల అశాస్త్రీయ విభ‌జ‌న‌ను స‌రిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో గ‌త పాల‌కుల హ‌యాంలో అశాస్త్రీయంగా జ‌రిగిన మండ‌లాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా లను పున‌ర్వ్య‌వ‌స్ధీక‌రిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి…

Continue Reading →

సింగరేణి ఆసుపత్రుల్లో ​మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్…

Continue Reading →

కాలుష్యంపై హెటిరో పరిశ్రమ కహానీ..!

హెటిరో పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు నల్లకుంట చెరువును కలుషితం చేయడంతో పాటు దోమడుగు గ్రామంలో ముగాజీవాల ప్రాణాలు కబాలించాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. బొంతపల్లిలోని హెటిరో…

Continue Reading →

పోలవరం – నల్లమలను ముమ్మాటికి అడ్డుకుంటాం: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, ఖచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల…

Continue Reading →

నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షణ

హైదరాబాద్: గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్…

Continue Reading →

కేరళతో పోటీ పడేలా తెలంగాణ‌ ప‌ర్యాట‌కాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ప‌ర్యాట‌కంలో కేర‌ళ రాష్ట్రంతో పోటీ ప‌డే విధంగా తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని, రానున్న రోజుల్లో ప‌ర్యాట‌కం కొత్త పుంత‌లు తొక్క‌నుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి…

Continue Reading →

జయ జయహే గీతం ద్వారా అందెశ్రీ తెలంగాణ ప్రజలను ఏకం చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించింది, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ…

Continue Reading →

అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు.. వ్యవస్థలో సమూల మార్పులు! : ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ, రైతులకు మరియు సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.…

Continue Reading →

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల…

Continue Reading →