కాటేదాన్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో…

Continue Reading →

తెలంగాణ‌కు ఆరుగురు ఐపీఎస్ అధికారుల కేటాయింపు

2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయించింది. తెలంగాణ‌కు ఆరుగురిని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌ను కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ‌కు ఆయేషా…

Continue Reading →

రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరున్నరు..?

వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ సంస్థలకూ ఆదేశం ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని…

Continue Reading →

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా..!

• లంచం అడిగితే ఫిర్యాదు చేస్తున్న పబ్లిక్• ఏడాది వ్యవధిలో చిక్కిన పలువురు అవినీతి అధికారులు• ఏసీబీ దగ్గర మరికొంత మంది అవినీతి అధికారులు చిట్టా ఉందని…

Continue Reading →

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం

నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు…

Continue Reading →

ఇద్దరు తెలంగాణ అధికారులకు ఐఏఎస్‌ హోదా

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్‌ సర్వీస్‌ అధికారులు ఐఏఎస్‌ హోదా పొందారు. నాన్‌ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం…

Continue Reading →

ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ – పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ…

Continue Reading →

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

* హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి* రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి* కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు…

Continue Reading →

పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను తెలంగాణ సచివాలయంలో అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి…

Continue Reading →