ఈనెల 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్. శాంతికుమారి

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

Continue Reading →

సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తోన్న వేముల శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం చీఫ్…

Continue Reading →

రాష్ట్రంలో 21 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీల బదిలీ

తెలంగాణలో 21 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌…

Continue Reading →

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ..

రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు…

Continue Reading →

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ..

 తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ…

Continue Reading →

ఇథనాల్‌ పరిశ్రమ వద్దంటూ వాహనాలకు నిప్పుపెట్టిన రైతులు.. నిర్మల్‌ జిల్లాలో ఉద్రిక్తత

ఇథనాల్‌ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్‌(Nirmal) జిల్లా దిలావార్‌పూర్‌ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు. బుధవారం దాదాపు 10 వేల మంది రైతులు పెద్ద…

Continue Reading →

సింగరేణి సీఎండీగా బలరాం

 సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎన్‌ బలరాం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీఎండీ ఎన్‌ శ్రీధర్‌…

Continue Reading →

అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ నియామకం రద్దు

అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి…

Continue Reading →

పచ్చదనం పెంపు, అటవీ రక్షణ ధ్యేయంగా పనిచేయాలి : ఆర్.ఎం. డోబ్రియాల్

అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్(Aranya Bhavan) లో కొత్త సంవత్సర వేడుకలు(New Year celebrations) ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ సంరక్షణ…

Continue Reading →

మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు : సీఎం రేవంత్‌

మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే…

Continue Reading →