అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలిసిన కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.ఆనంతరం మంత్రి కొండా…

Continue Reading →

రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి..!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది.…

Continue Reading →

మోహదీపట్నం అంకుర ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

 హైదరాబాద్‌ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలోని…

Continue Reading →

ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీవీ ఆనంద్

తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.…

Continue Reading →

పేపర్‌ ప్లేట్ల కంపెనీలో అగ్ని ప్రమాదం

పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రామ్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం…

Continue Reading →

ఆటోనగర్‌లో కెమికల్‌ దుర్వాసన

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్‌ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్‌…

Continue Reading →

చెట్లతోనే మానవ మనుగడ

పద్మశ్రీ వనజీవి రామయ్య చెట్లతోనే యావత్‌ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు.…

Continue Reading →

20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఏసీబీ డీజీగా ఆనంద్‌ ఎస్‌ఐబీ డీఐజీగా సుమతి డీజీపీగా రవిగుప్తాకు పూర్తి బాధ్యత రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గాఅంజనీకుమార్‌ జైళ్లశాఖ డీజీగా సౌమ్యమిశ్రా 20 మంది ఐపీఎస్‌ల బదిలీ…

Continue Reading →

కాలుష్యం చేస్తున్న టైర్ల పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు : పిసిబి మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య

పాత టైర్ల సుంచి నూనె తీసే పరిశ్రమ యజమానులు పర్యావరణ సంబంధమైన కట్టు బాట్లు విధిగా పాటించాలి. ఈ పరిశ్రమలు కాలుష్య కారకులైతే వారి మీద గట్టి…

Continue Reading →

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణలో ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సందీప్‌…

Continue Reading →