ఇండస్ కేమ్ పరిశ్రమ సీజ్

ఫిర్యాదు దారుడి సమక్షంలో సీజ్ చేసిన అధికారులు పొరాడి గెలిచిన స్థానిక గ్రామాల ప్రజలు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ పంచాయతీ పరిధిలో ఇండస్…

Continue Reading →

కేఎస్ఆర్ కు షాక్

కదిలొచ్చిన అధికారులు లకుడారం పెద్ద చెరువు కింద మైనింగ్ నిర్వహణపై విచారణ ఆదేశాలిచ్చిన సీఎస్ శాంతకుమారి అనుమతులు రద్దు చేసి చెరువు రక్షించాలని 48 రోజులుగా గ్రామస్తుల…

Continue Reading →

ఔట్‌ సోర్సింగ్ : ఆధునిక బానిసత్వం

నేటిబూర్జువా సమాజం ఒక బానిసత్వపు ‘వృత్తి వ్యవస్థను’ సృష్టించింది. అదే ‘ఔట్‌ సోర్సింగ్ లేదా కాంట్రాక్టీకరణ’. నేడు అమలవుతున్న ఈ విధానం ద్వారా ఉపాధి పొందిన వారు…

Continue Reading →

సమాచార హక్కు కమిషన్‌లో 7,923 కేసులు

సమాచార హక్కు చట్టం కమిషన్‌లో 7,923 కేసులు పెండింగులో ఉన్నాయని కమిషన్‌ తెలిపింది. కమిషన్‌లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన కమిషనర్ల జిల్లా పర్యటనలు, పెండింగు కేసుల…

Continue Reading →

విధుల్లో మరణిస్తే రూ. కోటి .. ఫారెస్ట్‌ అధికారులకు భారీ నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

 ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి…

Continue Reading →

చెట్లు నరికిండని రూ.6 లక్షల ఫైన్

సూర్యాపేట జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికిన వ్యక్తికి పంచాయితీ అధికారులు జరిమానా విధించారు. సూర్యాపేట, ఖమ్మం రహదారి వెంట SRSP కాలువ పక్కనే దాదాపు…

Continue Reading →

రాష్ట్రంలో మరింత పకడ్బందీగా రెండవ విడత గొర్రెల పంపిణీ : మంత్రి శ్రీనివాస యాదవ్

రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. బిఆర్ కెఆర్…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమం, నైపుణ్యాభివృద్దే ‘ప్రెస్ అకాడమీ’ లక్ష్యం: ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

2 రోజులపాటు జర్నలిస్టులకు నైపుణ్య అభివృద్ధి కి శిక్షణ తరగతులు 42 కోట్ల నిధులతో పాత్రికేయుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ కృషి అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో వినూత్న అవార్డు

గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపు పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18…

Continue Reading →

మైనింగ్ మాఫియా

వాళ్లు చెప్పిందే ఫైనల్.. లేదంటే బెదిరింపులు న్యాయం చేయాలంటూ బాధితుల మొర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజాభిప్రాయ…

Continue Reading →