తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్

తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది విషెస్ చెప్పారు. శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో…

Continue Reading →

కోపల్లె ఫార్మా కంపెనీకి పీసీబీ నోటీసులు జారీ

జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్​ డ్రమ్ములు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన కోపల్లె ఫార్మా కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు అధికారులు శుక్రవారం నోటీసులు జారీ…

Continue Reading →

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో…

Continue Reading →

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటనలో 6 మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తి

సికింద్రాబాద్‌(Secunderabad)లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌(Swapnalok Complex)లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు…

Continue Reading →

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ (Ministry of defence). ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్…

Continue Reading →

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు…

Continue Reading →

పెద్ద ఎత్తున పైరవీలు, లంచాలతో క్వారీలు, క్రషర్లకు అనుమతులు..!

పెద్దల నిర్వాకంతో అమాయకపు పేదలు బలి..! క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే ఎన్ఓసీలు ఇస్తున్న పలు శాఖల అధికారులు బ్లాస్టింగ్ లతో ఇండ్లు, పొలాలు, మూగ జీవులు…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి సిరాజ్ మొహినుద్దీన్

ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఈఈగా పని చేస్తున్న సిరాజ్…

Continue Reading →

చరిత్ర సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌

తెలుగోడి ప్రతిభకు ఆస్కార్‌ పట్టం కట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణీ,…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీలో కొత్తకోణం భయటకు వచ్చింది. TSPSC  సెక్రటరీ పీఏ ప్రవీణ్ ని కీలకనిందితుడిగా పోలీసులు గుర్తించారు. లీకైన…

Continue Reading →