అటవీ శాఖలో వసూళ్ల పర్వం

బొగ్గు బట్టీల పర్మిట్ల పేరిట దందా వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు అక్రమంగా కలప తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓ ఉన్నతాధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు నార్కట్‌పల్లిలో…

Continue Reading →

నా జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం : ఎంపీ సంతోష్ కుమార్

తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కీసర ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌

మరో ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు(ACB Raids) రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కాడు. మేడ్చల్‌ జిల్లా కీసరకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ (Transco AE) అనిల్‌ మంగళవారం…

Continue Reading →

మంత్రి పదవులకు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ రాజీనామా..

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఫార్మా పడగ

కొవిడ్‌ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…

Continue Reading →

జాతీయ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యురాలిగా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్

జాతీయ మహిళ కమిషన్ మెంబర్​గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…

Continue Reading →

హరితహారం చెట్లను తొలగించిన మునిసిపల్‌ అధికారులు

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్‌ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం…

Continue Reading →

స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. బూడిదైన సామాగ్రి

కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు…

Continue Reading →

బషీర్ బాగ్ లో భారీ వృక్షాల నరికివేత

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శక్కర్ భవన్ లో భారీ వృక్షాలను నరికివేశారు. అటవీశాఖ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద చెట్లను శక్కర్ భవన్ అధికారులు నరికి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ.. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ అయ్యింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో ఆ కమిషన్‭లో సిబ్బంది మాత్రమే మిగిలారు. 2017లో…

Continue Reading →