ఆగస్టు 7 నుండి 17 వరకు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ చేనేత…

Continue Reading →

రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ కు మణిహారం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో మంచి రోడ్ నెట్వర్క్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు NHAI&MoRTH ప్రాజెక్ట్స్ పనులు వేగంగా పూర్తి చేసేందుకు టాస్క్ ఫోర్స్…

Continue Reading →

తెలంగాణలో ఎస్సీల సంక్షేమం కోసం కేంద్ర సాయం విడుదల చేయండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఈ రోజు మధ్యాహ్నం Ministry of Social Justice & Empowerment, Government of India కేంద్ర మంత్రి కార్యాలయంలో, కేంద్ర మంత్రివర్యులు శ్రీ రాందాస్ అథవాలే…

Continue Reading →

భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి: ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు

జీహెచ్ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా…

Continue Reading →

అప్రమత్తంగా ఉండండి.. సమన్వయంతో వ్యవహరించండి: మంత్రి శ్రీధర్ బాబు

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

Continue Reading →

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేటు ఎత్తిన జలమండలి అధికారులు

కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్…

Continue Reading →

బిసి రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతాం: పొన్నం

ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బిసిలు బిజెపిని తిరస్కరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని అన్నారు. ఢిల్లీ‘‘…

Continue Reading →

పీసీబీలో ల్యాబ్‌లు, సైంటిస్టుల సంఖ్యను పెంచాలి

కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని…

Continue Reading →

గ్రేటర్‌లో 4 లక్షల గణేశ్‌ మట్టి విగ్రహాల పంపిణీ

 పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ కోసం గణేశ్‌ మట్టి విగ్రహాల పంపిణీపై జీహెచ్‌ఎంసీ, పీసీబీ, హెచ్‌ఎంసీ దృష్టి సారించాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ…

Continue Reading →

ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి

తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను ఢిల్లీలో కలిశారు. తెలంగాణ నుంచి మరింత…

Continue Reading →