హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.…
నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు…
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏండ్లు. శిబు సోరెన్ గత కొంతకాలంగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీ అంచు విరిగి బండరాళ్ళు పడడంతో ఆరుగురు…
నాగర్కర్నూల్ జిల్లా ఆచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చంపేట…
సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్…
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి విచ్చేసిన చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇరువురూ…
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది…
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే, తెలంగాణలో ప్రతి పది…
బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు…