దేవాదాయ శాఖ సమిష్టి కృషి ఫలితమే ప్రస్తుత నియమకాలు: మంత్రి కొండా సురేఖ

దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం.. తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళిక

హైదరాబాద్ : చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం…

Continue Reading →

గురుకులాల్లో మరో ప్రభంజనం.. నీట్‌లో మెరిసిన సాంఘిక సంక్షేమ విద్యార్థులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు (TGSWREIS) మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-2026)లో గురుకుల…

Continue Reading →

ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉంది. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని…

Continue Reading →

ఓట్లు- సీట్లు ఇవ్వ‌లేద‌ని ఖ‌మ్మం జిల్లాపై బిఆర్ఎస్ క‌క్ష‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ఖ‌మ్మం : బిఆర్ఎస్ పార్టీని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌లు ఎప్పుడూ స‌రిగా ఆద‌రించ‌డంలేద‌న క‌క్ష‌తో అత్యంత కీల‌క‌మైన సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు ప‌లు నీటి ప్రాజెక్ట్‌ల‌ను…

Continue Reading →

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా…

Continue Reading →

​గోదావరి జలాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్…

Continue Reading →

గురుకుల విద్యార్థుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక…

Continue Reading →