సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి…
ఉమ్మడి పది జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను (స్పెషలాఫీసర్లను) నియమించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఐఏఎస్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం జీవో-999ను జారీచేసింది. ఉమ్మడి…
ఫుడ్ కోర్టు యజమానిని నిబంధనల పేరుతో బెదిరింపుల కు గురి చేసి డబ్బు డిమాండ్ చేసిన ఓ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్…
చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు……
రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో…
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర…
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 23 మంది సీడీపీవోలకు (Child Development Project Officers) నియామక పత్రాలను మంత్రి సీతక్క అందచేశారు. తెలంగాణ…
కోరాపుట్: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జేయ్పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు (Vigilance Raids)చేపట్టారు. ఆ తనిఖీల్లో…
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా…
ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్…