సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్‌కు ఉన్నతస్థాయి నివేదిక

 సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి…

Continue Reading →

ఉమ్మడి జిల్లాలకు స్పెషలాఫీసర్లు

ఉమ్మడి పది జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను (స్పెషలాఫీసర్లను) నియమించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఐఏఎస్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం జీవో-999ను జారీచేసింది. ఉమ్మడి…

Continue Reading →

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ కమిషనర్

ఫుడ్ కోర్టు యజమానిని నిబంధనల పేరుతో బెదిరింపుల కు గురి చేసి డబ్బు డిమాండ్ చేసిన ఓ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్…

Continue Reading →

చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు……

Continue Reading →

సాగు విస్తీర్ణంపై అధ్యయనం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో…

Continue Reading →

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్ బాబు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర…

Continue Reading →

నూతన సీడీపీఓలకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 23 మంది సీడీపీవోలకు (Child Development Project Officers) నియామక పత్రాలను మంత్రి సీతక్క అంద‌చేశారు. తెలంగాణ…

Continue Reading →

ఫారెస్ట్ ఆఫీస‌ర్ ఇంట్లో త‌నిఖీలు.. 1.4 కోట్ల న‌గ‌దు, గోల్డ్ బిస్కెట్లు సీజ్

కోరాపుట్‌: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జేయ్‌పోర్ డిప్యూటీ రేంజ‌ర్ రామ చంద్ర నేపాక్ ఇండ్ల‌పై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు (Vigilance Raids)చేపట్టారు. ఆ త‌నిఖీల్లో…

Continue Reading →

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంర‌క్షించాలి : న‌ల్ల‌గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి సంర‌క్షించాల‌ని న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్ర‌వారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని మహిళా…

Continue Reading →

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిజం వారధి

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్…

Continue Reading →