ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిజం వారధి

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్…

Continue Reading →

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి,…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను…

Continue Reading →

వర్షాల నేపథ్యంలో ఆర్అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ…

Continue Reading →

‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం: సీఈవో, ఎండీ అమిత్‌రాజ్‌ సిన్హా

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది. బుధవారం తొలి విడతలో 15…

Continue Reading →

ట్రైనీ ఐఏఎస్‌లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ…

Continue Reading →

కొత్త పరిశ్రమలు రావాలి.. యువతకు ఉపాధి దక్కాలి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి. ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

ఐదు గ్రామాల‌కు త్వ‌ర‌లో న‌క్షా మ్యాప్‌లు ఖ‌రారు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ద‌శాబ్దాలుగా రాష్ట్రంలో న‌క్షా లేని 413 గ్రామాల‌కు గాను ఐదు గ్రామాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా చేపట్టిన రీస‌ర్వేను విజ‌య‌వంతంగా పూర్తిచేశామ‌ని వీలైనంత త్వ‌రితగ‌తిన ఆ ఐదు గ్రామాల్లో స‌ర్వే…

Continue Reading →

పేద విద్యార్థుల కోసం ఉద్భవ్ పాఠశాల క్యాంపస్‌ను ప్రారంభించిన చీఫ్ సెక్రటరీ, డిజిపి

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ (ఐఐఎం ఏ ఏ ఏ హెచ్సిటి) ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం…

Continue Reading →

అధిక వర్షపాతం కారణంగా బొగత జలపాత సందర్శన నిలిపివేత..

అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేయడం జరుగుతుందని ములుగు DFO కిషన్ జాదవ్ ఒక…

Continue Reading →