ఏపీలో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

రాజ్యసభ సభ్యుడు  జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా…

Continue Reading →

‘సంపూర్ణ పోషణ’కు సీఎం జగన్‌ శ్రీకారం

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న…

Continue Reading →

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి రథం…

Continue Reading →

పిఠాపురం ఎమ్మెల్యే పరిస్థితి విషమం.. బెంగళూరుకు తరలింపు

ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్‌…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 10,776 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా…

Continue Reading →

శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో  ఇప్పటికే నూతన్ నాయుడు‌ భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. . కర్ణాటకలోని ఉడిపి వద్ద  శుక్రవారం మధ్యాహ్నం సినీ నిర్మాత…

Continue Reading →

మేడ్చల్‌ కలెక్టర్‌, ఆర్డీవో ఆదేశిస్తేనే వెళ్లా

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్‌, అంజిరెడ్డి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 62,225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,…

Continue Reading →