ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో ప్రతిరోజూ ఎక్కడో చోట చదువుతూనే ఉంటారు. అయినా ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం మానలేకపోతున్నారు. కనీసం ఎవరైనా వచ్చినప్పడు ఇచ్చే…
మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ…
భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజు బ్యాంకు లాకర్లో కిలోన్నర బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కస్టడీలో భాగంగా నాగరాజు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 72 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుమారుడు తో కలిసి మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ,…
ఇఎస్ఐ స్కామ్లో మంగళవారం ఏసీబీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించి దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47 లక్షలు నగదును సీజ్ చేశారు. కూకట్పల్లిలో రెసిడెన్షియల్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం సృష్టిస్తున్నది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా 10,368 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య,…
ఆంధ్రప్రదేశ్లో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్…
ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య దాదాకు కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంతిమ సంస్కారాలను…









