లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ కార్యాలయంలో జనగామ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో…

Continue Reading →

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…

Continue Reading →

డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే అలా చేశాను: బాధితురాలు

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాబు ఒత్తిడి…

Continue Reading →

ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యాధికారుల సూచనల…

Continue Reading →

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

మాజీ కార్మిక‌శాఖ మంత్రి, టీడీపీ నాయ‌కుడు కె. అచ్చెన్నాయుడికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు శుక్ర‌వారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్ప‌త్రి మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ…

Continue Reading →

కార్తికేయ ఫార్మా పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

 అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…

Continue Reading →

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ…

Continue Reading →