లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్ కార్యాలయంలో జనగామ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…
139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్ బాబు ఒత్తిడి…
కోవిడ్ కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను ఈసారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యాధికారుల సూచనల…
మాజీ కార్మికశాఖ మంత్రి, టీడీపీ నాయకుడు కె. అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్పత్రి మందుల కొనుగోలు కుంభకోణంలో అచ్చెన్నాయుడు ఈ…
అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…
టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ…









